భారతదేశం, ఏప్రిల్ 9 -- Fire Accident : స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పర్యటనలో అపశ్రుతి చోటు చేసుకుంది. ఎమ్మెల్యే వస్తున్నారన్న సమాచారంతో ముందస్తుగా టపాసులు కాల్చడంతో అవి కాస్త టెంటు మీద పడి... Read More
భారతదేశం, ఏప్రిల్ 9 -- Missing Mobiles : సీఈఐఆర్(CEIR) పోర్టల్ ప్రారంభమైన నాటి నుంచి సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదు చేయబడిన 9,878 దరఖాస్తులలో 2,150 ఫోన్లను గుర్తించి, ఇప్పటివరకు బాధితు... Read More
భారతదేశం, ఏప్రిల్ 9 -- Sangareddy Tragedy: రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబాల్లో రోడ్డు ప్రమాదం పెను విషాదాన్ని మిగిల్చింది. శారీరక శ్రమపై ఆధారపడిన కుటుంబాల వీధిన పడ్డాయి. విధి వారి జీవితాలను ఒక విషాద... Read More
భారతదేశం, ఏప్రిల్ 9 -- Siricilla Crime: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కత్తిపోట్లు కలకలం సృష్టించాయి. భూవివాదం నేపథ్యంలో ముగ్గురు పై ప్రత్యర్థులు కత్తులతో దాడి చేశారు. భార్య భర్తతో పాటు మూడేళ్ల బాల... Read More
భారతదేశం, ఏప్రిల్ 8 -- ACB Arrest : పది వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు కరీంనగర్ జిల్లా జమ్మికుంట ఐకేపీ కమ్యూనిటీ కో ఆర్డినేటర్ సురేష్ వీవోఏకు సంవత్సరం జీతం రూ.60 వేలు ఇచ్చేందుకు రూ.20 వేలు లంచం ... Read More
భారతదేశం, ఏప్రిల్ 8 -- Warangal Bus Accident : వరంగల్ నగర శివారులో మంగళవారం తెల్లవారుజామున ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 15 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలు కాగా, వారిని స్థానికులు, పోలీసులు ... Read More
భారతదేశం, ఏప్రిల్ 8 -- Indiramma Houses: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ళ పనులను వేగవంతం అయ్యాయి. లబ్ధిదారులకు అవగాహన కల్పించి పనులు శరవేగంగా పూర్తి చేసే పనిలో అధికారులు నిమగ్... Read More
భారతదేశం, ఏప్రిల్ 8 -- సీపీఐ మావోయిస్టు పార్టీ వెంకటాపురం-వాజేడు ఏరియా కమిటీ కార్యదర్శి శాంత పేరుతో ఓ లేఖ విడుదల అయ్యింది. షికారు పేరుతో కర్రిగుట్ట పైకి వచ్చి ప్రాణాలు పోగొట్టుకోవద్దని అందులో మావోయిస్... Read More
భారతదేశం, ఏప్రిల్ 7 -- IRCTC Special: భారత్ గౌరవ్ పర్యాటక రైలు ఏప్రిల్ 23న బయల్దేరుతుుంది. విజయవాడ నుంచి బయల్దేరే ఈ యాత్ర పది రోజుల పాటు సాగుతుంది. ఈ యాత్రలో భాగంగా విజయవాడ నుంచి బయలుదేరే ట్రైన్ గు... Read More
భారతదేశం, ఏప్రిల్ 7 -- Sri Rama Pattabhishekam : కల్యాణ రాముడు రారాజుగా మారారు. 'తక్కువేమీ మనకు రాముడు ఒక్కడుండు వరకు... 'అంటూ భక్తుల శ్రీరామ నామ స్మరణలు మిన్నంటాయి. అర్చకుల వేద మంత్రోచ్ఛారణతో మిధిలా ... Read More